బ్రేకింగ్
28 Apr 2024 | 17:31 IST
ప్రజలకు ఏం మేలు చేశారని జగన్కు ఓటేయాలి: షర్మిల
టెక్కలి: జగన్ పాలనలో మంత్రులకే సీఎం అపాయింట్మెంట్ దొరకలేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. ‘‘ వైఎస్ఆర్ ఆశయాలు నిలబెడతారని ప్రజలు జగన్కు ఓటేశారు. వైఎస్ఆర్ పాలనకు, జగన్ పాలనకు పోలిక ఉందా? రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్న హామీ నెరవేరిందా? ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలను ఈ ప్రభుత్వం చెల్లించలేదు. దీంతో కళాశాలలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. ప్రజలకు ఏం మేలు చేశారని జగన్కు ఓటేయాలి?’’ అని షర్మిల నిలదీశారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- క్లీంకారకు ఉపాసన థ్యాంక్స్.. ఒకే ఫ్రేమ్లో అక్కినేని హీరోలు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (13/05/24)
- తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!
- నాకు తప్ప వారందరికీ వివాహమైంది: సోనాక్షి సిన్హా
- దిల్లీ చిత్తు.. బెంగళూరుకు వరుసగా ఐదో విజయం
- ‘ఒకవేళ నేను మళ్లీ జైలుకెళ్తే..!’ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు
- భారత్ ఇచ్చిన ఎయిర్క్రాఫ్ట్లను నడిపే సామర్థ్యం మా పైలట్లకు లేదు: మాల్దీవుల మంత్రి
- ‘త్రినయని’ సీరియల్ నటి పవిత్రా జయరాం దుర్మరణం
- ‘ఒక్క ఛాన్స్’.. అరాచకమిది!
- ఇలా వెళితే, 15 నిమిషాల్లోనే ఓటు వేయొచ్చు