బ్రేకింగ్
28 Apr 2024 | 18:50 IST
చెలరేగిన కోహ్లీ, జాక్స్.. బెంగళూరు ఘన విజయం
బెంగళూరు మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 201 పరుగుల లక్ష్యాన్ని మరో 4 ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. జాక్స్ (100*; 41 బంతుల్లో 5×4, 10×6), కోహ్లీ (70*, 44 బంతుల్లో 6×4, 3×6) చెలరేగారు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. వీరి బాదుడుకు 201 పరుగుల భారీ లక్ష్యం కూడా చిన్నబోయింది. డుప్లెసిస్ (24; 12 బంతుల్లో 1×4, 3×6) మెరిపించాడు. గుజరాత్ బౌలర్లలో రవిశ్రీనివాసన్ ఒక వికెట్ రాబట్టుకున్నాడు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (13/05/24)
- క్లీంకారకు ఉపాసన థ్యాంక్స్.. ఒకే ఫ్రేమ్లో అక్కినేని హీరోలు
- తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!
- ఆర్సీబీ.. ఆశల పల్లకిలో
- భారత్ ఇచ్చిన ఎయిర్క్రాఫ్ట్లను నడిపే సామర్థ్యం మా పైలట్లకు లేదు: మాల్దీవుల మంత్రి
- ‘ఒక్క ఛాన్స్’.. అరాచకమిది!
- డాక్టర్ సునీతకు ప్రతిష్ఠాత్మక ఐడీఎస్ఏ ఫెలోషిప్
- నాకు తప్ప వారందరికీ వివాహమైంది: సోనాక్షి సిన్హా
- ‘ఒకవేళ నేను మళ్లీ జైలుకెళ్తే..!’ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు
- ఇలా వెళితే, 15 నిమిషాల్లోనే ఓటు వేయొచ్చు