బ్రేకింగ్

breaking
28 Apr 2024 | 20:54 IST

జనసేనకు కామన్‌ సింబల్‌ కేటాయించిన ఈసీ

అమరావతి: జనసేన పార్టీకి కామన్‌ సింబల్‌ ‘గ్లాసు’ గుర్తు కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌కుమార్‌ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ‘ఫ్రీ సింబల్స్‌’ జాబితాలో పేర్కొన్న విషయం తెలిసిందే. తెదేపా, భాజపాతో పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్‌ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

మరిన్ని

తాజా వార్తలు