బ్రేకింగ్
28 Apr 2024 | 20:54 IST
జనసేనకు కామన్ సింబల్ కేటాయించిన ఈసీ
అమరావతి: జనసేన పార్టీకి కామన్ సింబల్ ‘గ్లాసు’ గుర్తు కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ‘ఫ్రీ సింబల్స్’ జాబితాలో పేర్కొన్న విషయం తెలిసిందే. తెదేపా, భాజపాతో పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (13/05/24)
- క్లీంకారకు ఉపాసన థ్యాంక్స్.. ఒకే ఫ్రేమ్లో అక్కినేని హీరోలు
- తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!
- ఆర్సీబీ.. ఆశల పల్లకిలో
- భారత్ ఇచ్చిన ఎయిర్క్రాఫ్ట్లను నడిపే సామర్థ్యం మా పైలట్లకు లేదు: మాల్దీవుల మంత్రి
- ‘ఒక్క ఛాన్స్’.. అరాచకమిది!
- డాక్టర్ సునీతకు ప్రతిష్ఠాత్మక ఐడీఎస్ఏ ఫెలోషిప్
- నాకు తప్ప వారందరికీ వివాహమైంది: సోనాక్షి సిన్హా
- ‘ఒకవేళ నేను మళ్లీ జైలుకెళ్తే..!’ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు
- ఇలా వెళితే, 15 నిమిషాల్లోనే ఓటు వేయొచ్చు