బ్రేకింగ్
28 Apr 2024 | 21:25 IST
గైక్వాడ్ సెంచరీ మిస్.. హైదరాబాద్ టార్గెట్ 213
చెన్నై: హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై... నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. కెప్టెన్ గైక్వాడ్ (98; 54 బంతుల్లో 10×4, 3×6) సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. మిచెల్ (52; 32 బంతుల్లో 7×4, 1×6) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. దుబే (39*; 20 బంతుల్లో 1×4, 4×6) మెరుపులు పెరిపించాడు. చివర్లో వచ్చిన ధోనీ (5*) బౌండరీతో ఆకట్టుకున్నాడు. బౌలర్లలో భువనేశ్వర్, ఉనద్కత్, నటరాజన్ తలో వికెట్ తీశారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (13/05/24)
- నంద్యాల పర్యటనపై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్
- వైకాపా నేతల అరాచకాలు.. పలుచోట్ల ఏజెంట్లపై దాడులు
- ఆర్సీబీ.. ఆశల పల్లకిలో
- ‘ఒక్క ఛాన్స్’.. అరాచకమిది!
- డాక్టర్ సునీతకు ప్రతిష్ఠాత్మక ఐడీఎస్ఏ ఫెలోషిప్
- క్లీంకారకు ఉపాసన థ్యాంక్స్.. ఒకే ఫ్రేమ్లో అక్కినేని హీరోలు
- తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!
- భారత్ ఇచ్చిన ఎయిర్క్రాఫ్ట్లను నడిపే సామర్థ్యం మా పైలట్లకు లేదు: మాల్దీవుల మంత్రి
- క్యూలో రమ్మని చెప్పినందుకు.. ఓటరుపై వైకాపా అభ్యర్థి దాడి