బ్రేకింగ్
![breaking](https://assets.eenadu.net/tookiga_images/424003937_42503.jpg)
15 May 2024 | 21:24 IST
ముగిసిన రాజస్థాన్ బ్యాటింగ్.. పంజాబ్ లక్ష్యం 145
గువాహటి: ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఓపెనర్లు జైస్వాల్(4), టామ్(18) విఫలమయ్యారు. అశ్విన్(28), పరాగ్(48) ఫర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లంతా తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. పంజాబ్ బౌలర్లలో కరన్, చాహర్, హర్షల్ తలో రెండు వికెట్లు తీయగా.. అర్ష్దీప్, నాథన్ చెరో వికెట్ పడగొట్టారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
- పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
- అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
- ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
- మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
- అందమే.. అగాధంలోకి తోసింది
- హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
- రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
- ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!