Chandrababu: ఎమ్మిగనూరులో ‘ప్రజాగళం’ ప్రచార యాత్ర

ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో ‘ప్రజాగళం’ ప్రచార యాత్ర నిర్వహించారు. పార్టీ అధినేత చంద్రబాబు హాజరై ప్రసంగించారు. రానున్న ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి వస్తుందని అన్నారు. ఈ బహిరంగ సభలో నాయకులు, కార్యకర్తలు, భారీఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఫొటోలు.. 

Updated : 31 Mar 2024 15:24 IST
1/16
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16

మరిన్ని