Tirupati: తిరుపతి గంగమ్మ జాతర.. పోటెత్తిన భక్తులు
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా అమ్మవారు విశ్వరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు ఆలయ ప్రధాన అర్చకులు అమ్మవారికి అభిషేకంతో పాటు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరకు భక్తులు పెద్ద ఎత్తున హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఫొటోలు..
Updated : 22 May 2024 14:41 IST
1/15
అమ్మవారి విశ్వరూప దర్శనం..
2/15
అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులు
3/15
నైవేద్యం సిద్ధం చేస్తున్న భక్తులు
4/15
గంగమ్మకు తొలిపూజ నిర్వహిస్తున్న ధర్మకర్త సీకేబాబు
5/15
ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ..
6/15
పాలు, పంచామృతం, పసుపుతో అమ్మవారికి అభిషేకం చేస్తున్న అర్చకులు
7/15
అభిషేకం సమయంలో గర్భగుడిలో తోపులాట
8/15
అమ్మవారి ప్రతిరూపం తయారీలో..
9/15
భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు
10/15
నైవేద్యం సమర్పించడానికి వస్తూ..
11/15
అంబలి తీసుకుని వస్తున్న భక్తురాలు
12/15
శూలధారణతో భక్తులు..
13/15
జాతరలో సెల్ఫీ దిగుతూ..
14/15
పుష్ప-2 వేషధారణలో..
15/15
ఆలయ ప్రాంగణంలోనే నిద్రిస్తున్న భక్తులు
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జూబ్లీహిల్స్లో నడిరోడ్డుపై బీఎండబ్ల్యూ కారు దగ్ధం.. డ్రైవర్ క్షేమం
-
కువైట్ అగ్నిప్రమాద ఘటన.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం!
-
వర్షాకాలంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి: సీఎం రేవంత్రెడ్డి
-
వందేభారత్ స్లీపర్.. త్వరలో ట్రయల్ రన్
-
అనుకుందే జరిగింది.. భారత్, కెనడా మ్యాచ్ రద్దు
-
కేసీఆర్.. చట్టబద్ధ కమిషన్నే తప్పుపడతారా?: కేంద్ర మంత్రి బండి సంజయ్