Tirumala: తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ

తిరుమలలో శ‌నివారం రాత్రి పౌర్ణమి గ‌రుడ‌సేవ‌ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామి వారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను క‌టాక్షించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి వాయవ్యదిశలో వెలసిన శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి శ‌నివారం ఘనంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భ‌క్తులు పాల్గొన్నారు.

Updated : 24 Feb 2024 21:18 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని