Mumbai Vs Delhi: ట్రిస్టన్‌ స్టబ్స్‌ మెరుపులు వృథా.. బోణీ కొట్టిన ముంబయి

ఐపీఎల్ 17 సీజన్‌లో ముంబయి ఎట్టకేలకు బోణీ కొట్టింది. దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యఛేదనలో దిల్లీ 205/8 స్కోరుకు పరిమితమైంది. ఫొటోలు..

Updated : 07 Apr 2024 16:14 IST
1/34
2/34
3/34
4/34
5/34
6/34
7/34
8/34
9/34
10/34
11/34
12/34
13/34
14/34
15/34
16/34
17/34
18/34
19/34
20/34
21/34
22/34
23/34
24/34
25/34
26/34
27/34
28/34
29/34
30/34
31/34
32/34
33/34
34/34

మరిన్ని