Yashasvi Jaiswal: ఆ దెబ్బలు తట్టుకోలేక ఏడ్చేసేవాణ్ణి..!
మే 11, గురువారం.. కోల్కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ మైదానం ఒక చరిత్రకు సాక్షిగా నిలిచింది. ఐపీఎల్ మొదలైన పదహారేళ్లలో మొదటిసారి పదమూడు బంతుల్లోనే హాఫ్సెంచరీ బాదేసిన ఓ కుర్రాడికి అది సలామ్ చేసింది.