Rajasthan vs Lucknow: రాహుల్‌, పూరన్‌ శ్రమ వృథా.. రాజస్థాన్‌దే విజయం

జైపుర్‌: ఐపీఎల్‌-17లో భాగంగా లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ విజయం 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. 194 పరుగుల లక్ష్య ఛేదనలో లఖ్‌నవూ 6 వికెట్లు నష్టపోయి 173 పరుగులకే పరిమితమైంది. జట్టును విజయతీరాలకు చేర్చేందుకు ప్రయత్నించిన రాహుల్‌ (58), పూరన్‌ (64*) శ్రమ వృథా అయ్యింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. ఫొటోలు..

Updated : 24 Mar 2024 16:00 IST
1/27
2/27
3/27
4/27
5/27
6/27
7/27
8/27
9/27
10/27
11/27
12/27
13/27
14/27
15/27
16/27
17/27
18/27
19/27
20/27
21/27
22/27
23/27
24/27
25/27
26/27
27/27

మరిన్ని