Delhi vs Rajasthan: రాజస్థాన్పై దిల్లీ విజయం
ఐపీఎల్-2024లో భాగంగా రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో దిల్లీ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. 222 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసి ఓటమిపాలైంది. రాజస్థాన్ బ్యాటర్లలో సంజు శాంసన్ (86; 46 బంతుల్లో) చెలరేగిపోయాడు. రియాన్ పరాగ్ (27), శుభమ్దూబె (25) రాణించారు.
Updated : 07 May 2024 20:23 IST
1/32
2/32
3/32
4/32
5/32
6/32
7/32
8/32
9/32
10/32
11/32
12/32
13/32
14/32
15/32
16/32
17/32
18/32
19/32
20/32
21/32
22/32
23/32
24/32
25/32
26/32
27/32
28/32
29/32
30/32
31/32
32/32
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్నగర్, నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు
-
రాజస్థాన్, కోల్కతా మ్యాచ్కు వరుణుడి ఆటంకం.. మ్యాచ్ రద్దయితే హైదరాబాద్కు లాభం..