Simhachalam: వైభవంగా నృసింహ స్వామి జయంతి ఉత్సవం
విశాఖ జిల్లా సింహాచలం అప్పన్నస్వామి పుణ్య క్షేత్రంలో వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని నృసింహ జయంతిని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు శేష వాహనంపై తిరువీధి గ్రామోత్సవం జరిగింది. అనంతరం కల్యాణోత్సవం వేదిక వద్ద వేద పండితులు నరసింహ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆ ఫొటోలు..
Updated : 22 May 2024 11:25 IST
1/6
శేష వాహనంపై ఆసీనులైన నృసింహ స్వామి, అమ్మవార్లు
2/6
కల్యాణోత్సవం వేదిక వద్ద హోమం నిర్వహిస్తున్న వేద పండితులు
3/6
కార్యక్రమానికి హాజరైన భక్తులు
4/6
స్వామి, అమ్మవార్లకు హారతి ఇస్తున్న పండితులు
5/6
శేషవాహనంపై తిరువీధుల్లో విహరిస్తున్న స్వామి, అమ్మవార్లు
6/6
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం