Srisailam : శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి పుష్ప పల్లకి సేవ

శ్రీశైలం ఆలయం: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహా క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేత్ర శోభితంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి పుష్ప పల్లకి సేవ జరిగింది. ఆలయ ప్రాంగణంలో శ్రీ స్వామి అమ్మ వారికి అర్చకులు వేద పండితులు విశేష పూజలు చేశారు. వేలాదిమంది భక్తజనం శివనామ స్మరణల మధ్య దేవదేవులకు శ్రీగిరి పురవీధుల్లో పుష్ప పల్లకి మహోత్సవం రమణీయంగా సాగింది. ఆ చిత్రాలు.. 

Updated : 07 Mar 2024 10:33 IST
1/17
2/17
3/17
4/17
5/17
6/17
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17

మరిన్ని