Naralokesh : నరసన్నపేటలో నారా లోకేశ్‌ శంఖారావం యాత్ర

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో తెదేపా శంఖారావం బహిరంగ సభ జరిగింది. ఈ సభకు హాజరైన తెదేపా  పార్టీ  జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌  ఆయన మాట్లాడారు.  శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ శంఖారావం యాత్ర చేపట్టారు. ఈ సభకు తెదేపా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.  ఆ చిత్రాలు.. 

Updated : 12 Feb 2024 12:58 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని