Nara Lokesh: కాకినాడ మండలం తిమ్మాపురంలో లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర

నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర 215వ రోజు ప్రారంభమైంది. కాకినాడ మండలం తిమ్మాపురం నుంచి శనివారం లోకేశ్ పాదయాత్రను ప్రారంభించారు. సాయంత్రం పిఠాపురం బహిరంగ సభలో లోకేశ్‌ పాల్గొననున్నారు. ఫొటోలు..

Updated : 02 Dec 2023 15:23 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు