Pawan Kalyan: పిఠాపురంలో తెదేపా నాయకులతో పవన్‌ సమావేశం

పిఠాపురం: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. పిఠాపురం తెదేపా ఇన్‌ఛార్జి వర్మ ఇంట్లో భోజనానికి వెళ్లారు. నాయకులు, కార్యాకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి తెదేపా ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. దొంతమూరులో సుమారు అరగంటపాటు వర్మ, పవన్‌ చర్చలు జరిపారు.

Updated : 30 Mar 2024 17:00 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని