TDP-Janasena: విజయవాడలో తెదేపా-జనసేన శ్రేణుల భారీ ర్యాలీ

వైకాపా నాయకులు పార్థసారథి, బొప్పన భవకుమార్‌ సోమవారం తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సమక్షంలో పార్టీలో చేరారు. అంతకుముందు వారిద్దరూ జనసేన, తెదేపా నాయకులతో కలిసి విజయవాడ నుంచి పార్టీ కార్యాలయానికి భారీ ర్యాలీగా తరలివెళ్లారు. మార్గమధ్యలో పడమట ఎన్టీఆర్‌ సర్కిల్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహానికి  పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి వెంట తెదేపా నాయకులు కొనకళ్ల నారాయణ, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, గద్దె రామ్మోహన్‌, యార్గగడ్డ వెంట్రావ్‌, తదితరులు ఉన్నారు. ఆ చిత్రాలు..

Updated : 26 Feb 2024 12:05 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని