Srisailam: శ్రీశైలంలో వైభవంగా మల్లికార్జున స్వామి రథోత్సవం

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలంలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ వీధుల్లో స్వామివారిని వైభవంగా ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ మఠం విరుపాక్షయ్య స్వామి, శ్రీ మేరాజోత్ హనుమంత్‌ నాయక్, తదితరులు పాల్గొన్నారు. ఫొటోలు మీకోసం..

Updated : 09 Mar 2024 19:53 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని