Tirupati : మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ వేంకటేశ్వరుడు

చంద్రగిరి: మండలంలోని శ్రీనివాస మంగాపురంలో వెలసి ఉన్న శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగుతున్నాయి. ఈ  ఉత్సవాల్లో  భాగంగా స్వామివారు మోహిని అలంకారంలో ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, మంగళవాయిద్యాల నడుమ, కోలాటాలతో  కీర్తిస్తుండగా స్వామివారికి వాహనసేవ జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆ చిత్రాలు..

Updated : 04 Mar 2024 12:16 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని