Tirupati : శ్రీరాముడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ వేంకటేశ్వరుడు
చంద్రగిరి: మండలంలోని శ్రీనివాస మంగాపురంలో వెలసి ఉన్న శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారు శ్రీరాముడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. హనుమంత వాహనంపై ఆలయ మాడ వీధుల్లో విహరించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, మంగళవాయిద్యాల నడుమ, కోలాటాలతో కీర్తిస్తుండగా స్వామివారికి వాహనసేవ జరిగింది. ఫొటోలు..
Updated : 05 Mar 2024 13:50 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం