Tirupati : శ్రీరాముడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ వేంకటేశ్వరుడు
చంద్రగిరి: మండలంలోని శ్రీనివాస మంగాపురంలో వెలసి ఉన్న శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారు శ్రీరాముడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. హనుమంత వాహనంపై ఆలయ మాడ వీధుల్లో విహరించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, మంగళవాయిద్యాల నడుమ, కోలాటాలతో కీర్తిస్తుండగా స్వామివారికి వాహనసేవ జరిగింది. ఫొటోలు..
Updated : 05 Mar 2024 13:50 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం