Simhachalam : సింహగిరిపై అప్పన్న స్వామి కల్యాణ మహోత్సవం

సింహాచలం: విశాఖ జిల్లా  సింహగిరిపై అప్పన్న స్వామి వార్షిక తిరు కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి వైభవంగా జరిగింది. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌ గజపతిరాజు, దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి కొబ్బరికాయలు కొట్టి రథయాత్రను ప్రారంభించారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులు రథోత్సవం, పరిణయోత్సవాలను తిలకించి తన్మయులయ్యారు. గోవింద నామస్మరణతో సింహగిరులు మార్మోగాయి. ఆ చిత్రాలు..

Updated : 20 Apr 2024 12:31 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని