Simhachalam : సింహగిరిపై అప్పన్న స్వామి కల్యాణ మహోత్సవం
సింహాచలం: విశాఖ జిల్లా సింహగిరిపై అప్పన్న స్వామి వార్షిక తిరు కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి వైభవంగా జరిగింది. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి కొబ్బరికాయలు కొట్టి రథయాత్రను ప్రారంభించారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులు రథోత్సవం, పరిణయోత్సవాలను తిలకించి తన్మయులయ్యారు. గోవింద నామస్మరణతో సింహగిరులు మార్మోగాయి. ఆ చిత్రాలు..
Updated : 20 Apr 2024 12:31 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్ విజయానికి కృషి చేస్తా: ముద్రగడ కుమార్తె క్రాంతి
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు
-
ఘోరం.. సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి
-
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?