Srisailam: భృంగి వాహనంపై దర్శనమిచ్చిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి

శ్రీశైలం మహాక్షేత్రంలోఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తొలి రోజు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భ్రమరాంబ దేవి అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఆ చిత్రాలు..

Updated : 07 Apr 2024 11:22 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని