T20 World cup: ఐర్లాండ్పై భారత్ ఘన విజయం.. ఫొటోలు
న్యూయార్క్ : టీ20 ప్రపంచకప్ 2024 (T20 World Cup)లో భారత్ శుభారంభం చేసింది. ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టీమ్ఇండియా పేసర్ల ధాటికి ఐరిష్ జట్టు 16 ఓవర్లలో 96 పరుగులకే ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ (52) అర్ధశతకం బాది రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. రిషభ్ పంత్ (36) రాణించాడు. ఆ చిత్రాలు..
Updated : 06 Jun 2024 11:09 IST
1/17
మ్యాచ్ గెలవడంతో రిషభ్ పంత్, శివమ్ దూబెలకు శుభాకాంక్షలు చెబుతున్న ఐర్లాండ్ ఆటగాళ్లు
2/17
బ్యాటింగ్ చేస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ
3/17
కోహ్లి, రోహిత్ శర్మ భాగస్వామ్యంలో రన్స్ చేస్తూ..
4/17
బ్యాటింగ్ చేస్తున్న రిషభ్ పంత్
5/17
రిషభ్పంత్, రోహిత్ శర్మ..
6/17
అర్ష్దీప్ సింగ్, హార్దిక్ పాండ్య
7/17
వికెట్ పడగొట్టిన బుమ్రాను అభినందిస్తున్న టీమిండియా ఆటగాళ్లు
8/17
బౌలింగ్ చేస్తున్న టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా
9/17
బ్యాటింగ్ చేస్తున్న ఐర్లాండ్ ఆటగాడు జోష్ లిటల్
10/17
బాల్ను క్యాచ్ పడుతున్న రవీంద్ర జడేజా
11/17
10 పరుగులకే పెవిలియన్కు చేరిన ఐర్లాండ్ ఆటగాడు లొర్కాన్ టకర్
12/17
విరాట్ కోహ్లి.. ఐర్లాండ్ ఆటగాడు మార్క్ అడైర్
13/17
మ్యాచ్ ఆడటానికి ముందు పిచ్పై నిలబడిన టీమిండియా ఆటగాళ్లు
14/17
మ్యాచ్ ఆడటానికి ముందు పిచ్పై నిలబడిన ఐర్లాండ్ ఆటగాళ్లు
15/17
సెల్ఫీ దిగుతున్న క్రికెట్ అభిమానులు
16/17
భారత్, ఐర్లాండ్ మ్యాచ్ సందర్భంగా గ్యాలరీలో సందడి చేస్తున్న క్రికెట్ అభిమానులు
17/17
భారత్, ఐర్లాండ్ మ్యాచ్.. సందడి చేస్తున్న అభిమానులు
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం