TDP: క్రోసూరులో తెదేపా ‘ప్రజాగళం’ ప్రచార యాత్ర

పల్నాడు జిల్లా: క్రోసూరులో తెదేపా ‘ప్రజాగళం’ ప్రచార యాత్ర నిర్వహించారు. చంద్రబాబు హాజరై ప్రసగించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజాగళం బహిరంగ సభ నిర్వహించారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

Updated : 06 Apr 2024 20:08 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని