TDP: ఘనంగా తెదేపా ‘ప్రజాగళం’ ప్రచార యాత్రలు

ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులో ‘ప్రజాగళం’ ప్రచారయాత్ర నిర్వహించారు. చంద్రబాబు హాజరై ప్రసంగించారు. కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. అనంతరం తిరుపతి జిల్లా నాయుడుపేటలో ప్రజాగళం ప్రచార యాత్ర నిర్వహించారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఫొటోలు..

Updated : 30 Mar 2024 20:10 IST
1/17
నాయుడుపేటలో..
నాయుడుపేటలో..
2/17
3/17
4/17
5/17
6/17
7/17
8/17
9/17
ప్రొద్దుటూరులో..
ప్రొద్దుటూరులో..
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17

మరిన్ని