Vontimitta : ఒంటిమిట్ట రామాలయంలో పసుపు దంచే కార్యక్రమం

శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వైయస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో పసుపు దంచే కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆ చిత్రాలు..

Updated : 13 Apr 2024 12:54 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని