Tirumala: కనుల పండువగా.. శ్రీవారి తెప్పోత్సవాలు

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక తెప్పోత్సవాలు కనుల పండువగా ప్రారంభమయ్యాయి. శ్రీవారి పుష్కరిణిలో సంధ్యా సమయాన రామావతారంలో తెప్పపై స్వామివారు ఆనందవిహారం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

Updated : 21 Mar 2024 11:18 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని