Chandrababu : తెదేపా ఆధ్వర్యంలో ఘనంగా ‘రా.. కదలిరా..’ కార్యక్రమం

తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం శివారు కాతేరులో సోమవారం ‘రా.. కదలిరా..’ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు సభలో పాల్గొని ప్రసంగించారు. అనంతరం గుంటూరు జిల్లా పొన్నూరులో ‘రా.. కదలిరా..’ కార్యక్రమం నిర్వహించారు. ఆ చిత్రాలు..

Updated : 29 Jan 2024 21:15 IST
1/20
గుంటూరు జిల్లా పొన్నూరులో..
గుంటూరు జిల్లా పొన్నూరులో..
2/20
3/20
4/20
5/20
6/20
7/20
8/20
9/20
10/20
రాజమహేంద్రవరంలో..
రాజమహేంద్రవరంలో..
11/20
12/20
13/20
14/20
15/20
16/20
17/20
18/20
19/20
20/20

మరిన్ని