Group- 2 Prelims: ఏపీ వ్యాప్తంగా గ్రూపు-2 ప్రిలిమ్స్‌ పరీక్ష.. హాజరైన అభ్యర్థులు

ఏపీ వ్యాప్తంగా గ్రూపు-2 ఉద్యోగ నియామకాల కోసం ప్రిలిమ్స్‌ పరీక్ష ఆదివారం ఉదయం 10.30కు ప్రారంభమైంది. ఈ పరీక్ష రాసేందుకు 4 లక్షల మంది దరఖాస్తు చేశారు. 1,327 కేంద్రాల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది. పరీక్షరాసేందుకు అభ్యర్థులు అధిక సంఖ్యలో పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఆ  చిత్రాలు.. 

Updated : 25 Feb 2024 14:27 IST
1/17
నంద్యాల పట్టణంలోని ఓ పరీక్ష కేంద్రం వద్ద..
నంద్యాల పట్టణంలోని ఓ పరీక్ష కేంద్రం వద్ద..
2/17
3/17
4/17
విశాఖ పట్నంలోని ఓ పరీక్ష కేంద్రం వద్ద..
విశాఖ పట్నంలోని ఓ పరీక్ష కేంద్రం వద్ద..
5/17
6/17
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
నెల్లూరులోని ఓ పరీక్ష కేంద్రం వద్ద హాల్‌టికెట్‌ నంబర్లు చెక్‌ చేసుకుంటున్న అభ్యర్థులు
నెల్లూరులోని ఓ పరీక్ష కేంద్రం వద్ద హాల్‌టికెట్‌ నంబర్లు చెక్‌ చేసుకుంటున్న అభ్యర్థులు
15/17
16/17
17/17

మరిన్ని