Nellore: ఏపీ సీఎస్, డీజీపీ, డీఎంజీలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
అక్రమ మైనింగ్కు సంబంధించి ప్రభుత్వ ఉన్నతాధికారులపై నెల్లూరు గ్రామీణ పోలీసు స్టేషన్లో తెదేపా నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి (Somireddy Chandra Mohan Reddy) ఫిర్యాదు చేశారు.