Yadagirigutta: యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తజనం

వేసవి సెలవులు ముగుస్తుండటంతో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ధర్మ దర్శనానికి 3 గంటలు.. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు సమయం పడుతోంది. కొండకింద ఆధ్యాత్మిక వాడలోని పుష్కరిణి ప్రాంగణం, వాహనాల పార్కింగ్, వ్రత మండపం భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆ ఫొటోలు

Updated : 25 May 2024 13:37 IST
1/6
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు
2/6
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేస్తున్న అర్చకులు
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేస్తున్న అర్చకులు
3/6
భక్తులతో నిండిన వ్రతమండపం
భక్తులతో నిండిన వ్రతమండపం
4/6
క్యూలైన్లలో భక్తుల రద్దీ
క్యూలైన్లలో భక్తుల రద్దీ
5/6
గర్భగుడి లోపలికి ప్రవేశిస్తున్న భక్తులు
గర్భగుడి లోపలికి ప్రవేశిస్తున్న భక్తులు
6/6
 కొండకింద ఆధ్యాత్మిక వాడలోని పుష్కరిణి ప్రాంగణంలో వాహనాల పార్కింగ్
 కొండకింద ఆధ్యాత్మిక వాడలోని పుష్కరిణి ప్రాంగణంలో వాహనాల పార్కింగ్

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు