Brahmotsavalu : గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు

హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌లోని తితిదే వెంకటేశ్వరస్వామి ఆలయం గోవిందనామస్మరణతో మారుమోగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామివారికి గజ వాహన సేవ జరిగింది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆ చిత్రాలు.. 

Updated : 14 Mar 2024 14:36 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని