Tirupati : కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ కోదండరామస్వామి

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం కల్పవృక్ష వాహనంపై స్వామివారు భక్తులకు అభయమిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఫొటోలు..

Updated : 08 Apr 2024 11:44 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని