Tirumala: తిరుమలలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉగాదిని పురస్కరించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా చేపట్టారు. తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి సమక్షంలో ఉదయం 6 గంటలకు ఆలయ శుద్ధి ప్రారంభించారు. ఫొటోలు..

Updated : 02 Apr 2024 12:27 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని