Komuravelle: వైభవంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం..

భక్తుల ఇలవేల్పు కొమురవెల్లి మల్లన్న కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. వధువుల తరఫున మహదేవుని వంశస్థులు కన్యాదానం చేయగా, వరుడి తరఫున పడిగన్నగారి వంశస్థులు స్వీకరించారు. అనంతరం బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలను మల్లికార్జునుడు పెళ్లాడాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని పీఠాధిపతి సిద్ధలింగ రాజదేశికేంద్ర శివాచార్య మహాస్వామి పర్యవేక్షణలో వేద పండితులు ఈ క్రతువును నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించారు. ఆ చిత్రాలు..

Updated : 07 Jan 2024 11:40 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని