Bhadrachalam: భద్రాచలంలో ఘనంగా శ్రీరాముని పట్టాభిషేకం
భద్రాచలంలో వైభవోపేతంగా సీతారామచంద్రస్వామి మహా పట్టాభిషేకం నిర్వహించారు. మిథిలా మండపంలో రాజాధిరాజుగా స్వామివారు దర్శనమిచ్చారు. మహా పట్టాభిషేకం చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్యక్రమానికి హాజరై గవర్నర్ రాధాకృష్ణన్ స్వామివారిని దర్శించుకున్నారు. ఆ చిత్రాలు..
Updated : 18 Apr 2024 15:44 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
రామయ్యని దర్శించుకున్న గవర్నర్ రాధాకృష్ణన్
9/11
గోదావరి నుంచి తీసుకువస్తున్న అభిషేక జలం
10/11
రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కు పుష్పగుచ్చం అందిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల
11/11
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్లకు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లు దూరం.. కారణమిదే
-
వివేకా హత్య తర్వాత అవినాష్.. జగన్కు ఫోన్ చేసి ఏం మాట్లాడారు?: సునీత
-
సేల్స్ తగ్గాయన్న ఫ్రస్ట్రేషన్.. సీనియర్ ఎగ్జిక్యూటివ్లపై వేటు వేసిన మస్క్
-
కెనడాలో విదేశీ విద్యార్థులకు నిరాశ.. ఇక వారానికి గరిష్ఠంగా 24 గంటలే పని!
-
అమిత్ షా నకిలీ వీడియోల కేసు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ అరెస్టు
-
భార్య దారుణ హత్య.. భారతీయుడికి జీవిత ఖైదు