Sitarama Kalyanam: ఒంటిమిట్టలో వైభవంగా కోదండరామస్వామి కల్యాణం

వైఎస్‌ఆర్‌ జిల్లా: ఒంటిమిట్టలో కోదండరామస్వామి కల్యాణం వైభవంగా జరిగింది. ఆలయం నుంచి కల్యాణ వేదిక వరకు సీతారాముల శోభాయాత్ర నిర్వహించారు. శాశ్వత కల్యాణ వేదిక వద్ద సీతారాముల ఎదుర్కోలు ఉత్సవం ఏర్పాటు చేశారు. స్వామివారికి తితిదే ఈవో పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఆ చిత్రాలు..

Updated : 22 Apr 2024 19:43 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని