Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పాలంకరణ

తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఫల, పుష్ప అలంక‌ర‌ణ‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. తితిదే ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో పది టన్నుల పూలు, ఫలాలను వినియోగించి అలంకరణలు చేపట్టారు. వివిధ ఆకారాలతో ఉన్న ఈ అలంకారాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఫొటోలు..

Updated : 09 Apr 2024 14:57 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని