tirumala: వైభవంగా శ్రీ కోదండరామస్వామికి రథోత్సవం

తిరుపతిలో శ్రీ కోదండరామస్వామికి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. గురువారం రథంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఫొటోలు..

Updated : 12 Apr 2024 14:59 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని