APPSC: దివ్యాంగులకు 4శాతం రిజర్వేషన్‌: ఏపీపీఎస్సీ

నియామకాలు, పదోన్నతుల విషయంలో ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది.

Updated : 26 Oct 2023 22:46 IST

అమరావతి: నియామకాలు, పదోన్నతుల విషయంలో ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. నియామకాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఏపీపీఎస్సీ  నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దివ్యాంగులు psc.ap.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని కమిషన్‌ సూచించింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని