ICSE: ఐసీఎస్‌ఈ ‘పది’ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఐసీఎస్‌ఈ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

Published : 10 Aug 2023 17:44 IST

దిల్లీ: ఐసీఎస్‌ఈ(CISE) పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. జులై 12 నుంచి 19వరకు నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను గురువారం ది కౌన్సిల్‌ ఫర్‌ ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్‌ (CISCE) విడుదల చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను https://cisceresults.trafficmanager.net/ ద్వారా తెలుసుకోవచ్చు.  మే 14న ప్రకటించిన ఐసీఎస్‌ఈ పదో తరగతి ఫలితాల్లో మొత్తంగా 98.94శాతం ఉత్తీర్ణత శాతం నమోదైన విషయం తెలిసిందే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు