ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్‌ అంబులెన్సులు

దేశానికి విశిష్ట సేవలందించిన మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్‌ సింగ్‌లతోపాటు హరిత విప్లవ పితామహుడిగా ప్రసిద్ధికెక్కిన స్వామినాథన్‌కు కేంద్రం ఇటీవల భారతరత్న పురస్కారాలను ప్రకటించింది.

Updated : 25 Feb 2024 00:53 IST

దేశానికి విశిష్ట సేవలందించిన మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్‌ సింగ్‌లతోపాటు హరిత విప్లవ పితామహుడిగా ప్రసిద్ధికెక్కిన స్వామినాథన్‌కు కేంద్రం ఇటీవల భారతరత్న పురస్కారాలను ప్రకటించింది. ఒడిశాలో గిరిజనుల సాధికారత కోసం ‘లభా’ పేరుతో కొత్త పథకం ప్రారంభమైంది. ఝార్ఖండ్‌లోని టెర్రకోట టెంపుల్‌ జాతీయ స్మారక చిహ్నంగా గుర్తింపు పొందింది. భారత్‌లో డిజిటల్‌ ఆర్థిక లావాదేవీల్లో విప్లవం తెచ్చిన యూపీఐ సేవలు విదేశాల్లోనూ ప్రారంభవుతున్నాయి. ఇలాంటి దేశీయ, అంతర్జాతీయ ప్రాధాన్యాంశాలపై పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. వాటితో సహా ఈ మధ్యకాలంలో అరబ్‌ దేశాల్లో ప్రధాని జరిపిన పర్యటనల విశేషాలు, దేశ విదేశాల్లో రాజకీయ పరిణామాలు, శాస్త్ర-సాంకేతిక ప్రగతి, క్రీడల వివరాలు, వార్తల్లో నిలిచిన ఇతర సంఘటననల గురించి ఎప్పటికప్పుడు చదువుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని