ప్రమాదకర ఉద్గారాలపై నియంత్రణ!
ఆధునిక ప్రగతి సృష్టించిన అనర్థాల్లో వాయుకాలుష్యం ప్రధాన మైంది. భారతదేశంలో అది రోజురోజుకూ పెరిగిపోతోంది. శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాలు విపరీతంగా ఎక్కువయ్యాయి.
జనరల్ స్టడీస్ - సైన్స్ అండ్ టెక్నాలజీ
ఆధునిక ప్రగతి సృష్టించిన అనర్థాల్లో వాయుకాలుష్యం ప్రధాన మైంది. భారతదేశంలో అది రోజురోజుకూ పెరిగిపోతోంది. శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాలు విపరీతంగా ఎక్కువయ్యాయి. వాటినుంచి వెలువడే ఉద్గారాలతో పట్టణాలు, నగరాల్లో పీల్చే గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిలో క్షీణించిపోయింది. ‘నిశ్శబ్ద హంతకి’గా వ్యవహరించే గాలి కాలుష్యం వల్ల రోజూ వేల మంది చనిపోతున్నారు. లక్షల మంది అనారోగ్యం పాలవుతున్నారు. వాయు కాలుష్య నియంత్రణకు, నగరాల్లో గాలి నాణ్యతను మెరుగుపరచడానికి ప్రభుత్వం శిలాజ ఇంధనాల నాణ్యతపై దృష్టిపెట్టి, వాహనాలకు ప్రమాణాలను నిర్ణయించి అమలుచేస్తోంది. వాహనభద్రత, ఇంధన సామర్థాన్ని పెంచి ఉద్గారాలను గణనీయంగా తగ్గించే ఈ నిబంధనల గురించి అభ్యర్థులు వివరంగా తెలుసుకోవాలి. ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించేందుకు కేంద్రం రూపొందించిన విధానాలపై అవగాహన ఉండాలి.
భారత్లో వాయు కాలుష్య నివారణ చర్యలు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు