సాగు భూములకు రక్షణగా కోట నిర్మాణం!

తెలుగు జాతిని సమైక్యం చేసిన తొలి పాలకులు శాతవాహనులే. కానీ మధ్యయుగంలో ఆ ఘనత కాకతీయులకు దక్కుతుంది.

Published : 14 Apr 2024 00:46 IST

తెలుగు జాతిని సమైక్యం చేసిన తొలి పాలకులు శాతవాహనులే. కానీ మధ్యయుగంలో ఆ ఘనత కాకతీయులకు దక్కుతుంది. హైందవ సంస్కృతిని ఉద్ధరించి, వ్యవసాయం, కళలు, సాహిత్యాన్ని ప్రోత్సహించి ప్రజాక్షేమమే పరమావధిగా వారు గొప్ప పాలన అందించారు. చెరువుల తవ్వకం, ఆలయాల నిర్మాణంలో చెరగని ముద్రలు వేశారు. పశ్చిమ చాళుక్యుల అనంతరం అధికారం స్థాపించినప్పటి నుంచి, ముస్లిం దండయాత్రలతో అంతమయ్యే వరకు దక్షిణాదిన తెలుగునేలపై ఉజ్వలంగా వెలిగిన కాకతీయ సామ్రాజ్య వైభవంపై పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. నాటి పాలనా విధానం, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, మత పరిస్థితులు, పాలకుల వరుసక్రమం, వారి ప్రత్యేకతలు, రుద్రమదేవి విశిష్టతతో పాటు సరిహద్దు రాజ్యాలు, సమకాలీన రాజుల గురించి తెలుసుకోవాలి.

టీఆర్‌టీ - 2024 చరిత్ర


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని