‘భూమిపై జీవుల ఏర్పాటుకు దైవం అవసరం’!

జీవులు స్థిరమైనవి కావు. కాలక్రమంలో మారుతుంటాయి. ఆ మార్పులు వ్యక్తిగతంగా జీవుల్లో లేదా జనాభా స్థాయిలో సంభవించవచ్చు. అవి సంతానానికి వారసత్వంగా లభించి, జనాభాలో వైవిధ్యాన్ని పెంచుతాయి.

Published : 16 May 2024 01:02 IST

జీవులు స్థిరమైనవి కావు. కాలక్రమంలో మారుతుంటాయి. ఆ మార్పులు వ్యక్తిగతంగా జీవుల్లో లేదా జనాభా స్థాయిలో సంభవించవచ్చు. అవి సంతానానికి వారసత్వంగా లభించి, జనాభాలో వైవిధ్యాన్ని పెంచుతాయి. మనుగడకు అవసరమైన మరిన్ని లక్షణాలను సంతరించుకుంటాయి. తద్వారా కొత్త జాతుల పుట్టుకకు కారణమవుతాయి. పోటీ పరీక్షార్థులు వీటిని అధ్యయనం చేయడం ద్వారా జీవుల ఆవిర్భావాన్ని, జీవుల మధ్య పరస్పర సంబంధాలను అర్థం చేసుకోవచ్చు. పర్యావరణ సమస్యల పరిష్కారానికి అవసరమైన వ్యూహాలు, వ్యాధుల వ్యాప్తి, రోగనిర్ధారణ, చికిత్సలపై అవగాహన పెంచుకోవచ్చు. ఈ క్రమంలో భూమిపై మొదట ఉద్భవించిన జీవులు, వాటి గురించి పలువురు శాస్త్రజ్ఞులు అందించిన సిద్ధాంతాలను తెలుసుకోవచ్చు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని