Andhra news: మా ఇంటికి రా... మహాలక్ష్మీ!
అమ్మలా ఆప్యాయతను... నాన్నలా అనురాగాన్ని కురిపించే అవకాశాన్ని ఆ భగవంతుడు తమకు కలిగించలేదనే బాధను ఆ దంపతులు దిగమింగుతున్నారు.
అమ్మాయిల దత్తత వైపే దంపతుల మొగ్గు
రాష్ట్రంలో నాలుగేళ్లలో 325 మంది చిన్నారుల దత్తత
వీరిలో 186 మంది బాలికలే
ఈనాడు, అమరావతి: అమ్మలా ఆప్యాయతను... నాన్నలా అనురాగాన్ని కురిపించే అవకాశాన్ని ఆ భగవంతుడు తమకు కలిగించలేదనే బాధను ఆ దంపతులు దిగమింగుతున్నారు. విధివశాత్తూ తల్లిదండ్రులకు దూరమైన చిన్నారులు.. అనాథలుగా మిగిలిపోకుండా చేరదీసి, మమకారాన్ని పంచేందుకు కదులుతున్నారు. దత్తత తీసుకున్న బుజ్జాయిలకు... కన్నవారికి ఏమాత్రం తీసిపోకుండా ప్రేమను పంచుతున్నారు. దత్తత తీసుకునే క్రమంలో అబ్బాయిల కంటే అమ్మాయిలవైపే దంపతులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అమ్మాయి ఇంట కాలుపెడితే తమ జీవితాలకు పండగొచ్చినంత సంబరపడి పోతున్నారు. తమ నట్టింటికి సాక్షాత్తూ మహాలక్ష్మి వచ్చిందని పొంగిపోతూ... కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. చిన్నారులను దత్తత తీసుకుంటున్న వారిలో ప్రవాసులూ భారీగానే ఉన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, స్పెయిన్, యూకే, కెనడా, ఇటలీ, బెల్జియం, తదితర దేశాలకు చెందిన ప్రవాసాంధ్రులే కాదు... ఆయా దేశాల వారూ మన చిన్నారుల్ని దత్తత తీసుకున్నారు. మన రాష్ట్రంతోపాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడుకు చెందిన వారూ దత్తత తీసుకున్న వారిలో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, సాఫ్ట్వేర్ రంగానికి చెందిన వారితోపాటు రైతులూ పిల్లల్ని దత్తత తీసుకుంటున్నారు.
1,018 మంది ఎదురుచూపు...
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14 శిశుగృహాల్లో ప్రస్తుతం 110 మంది చిన్నారులున్నారు. వీరంతా 0-6 ఏళ్లలోపు వారు. చిన్నారుల దత్తత కోసం 1,018 మంది దరఖాస్తు చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై కసరత్తు
రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంపై కసరత్తు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి పేర్కొన్నారు. -
బోల్తాపడిన బోధనాసుపత్రులు
వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ బోధనాసుపత్రుల అభివృద్ధి పడకేసింది. వాటిల్లో మౌలిక సదుపాయాల కల్పన హామీలను పాలకులు విస్మరించారు. -
ముఖ్యమంత్రి రేపు పోలవరం సందర్శన
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు స్థితిగతులను ఆయన పరిశీలిస్తారు. -
చంద్రబాబుకు కళ్లద్దాలిచ్చి.. మురిసిపోయిన మహిళ
మిమ్మల్ని సీఎంగా చూడాలని ఐదేళ్లుగా మేం చేయని పూజలు లేవని పలువురు మహిళలు చంద్రబాబుతో చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. -
సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిని వెలికితీస్తాం
అనుమతులు లేకుండా అవులపల్లె ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి.. మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూ.600 కోట్ల బిల్లులు చేసుకున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. -
సంక్షిప్త వార్తలు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) నీరభ్కుమార్ ప్రసాద్, డీజీపీ హరీష్కుమార్ గుప్తా శనివారం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్తో భేటీ అయ్యారు. -
ఇదీ సంగతి!
-
సమస్యలు పరిష్కరించేందుకే ప్రజాదర్బార్
మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి, ప్రజల వినతులు స్వీకరించడానికి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి నారా లోకేశ్ ‘ప్రజాదర్బార్’కు శ్రీకారం చుట్టారు. -
కిషన్రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్కల్యాణ్
కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రధాని మోదీ నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకునేందుకు బొగ్గు, గనులశాఖ ఎంతో కీలకం. -
ఏయూ విద్యార్థిని ఫిర్యాదు.. వెంటనే మంత్రి స్పందన
ఆంధ్రవిశ్వవిద్యాలయంలో జరుగుతున్న అవకతవకలపై ఏయూ న్యాయ కళాశాల విద్యార్థిని అంజన ప్రియ వాట్సప్ ద్వారా చేసిన ఫిర్యాదుపై మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ స్పందించారు. -
ప్రజలకూ నాకూ మధ్య అడ్డుగోడలుండవు
ప్రజలకు, తనకు మధ్య అడ్డుగోడలు ఏర్పాటు చేస్తే ఉపేక్షించబోనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల నుంచి నేరుగా వినతుల స్వీకరణ, నిర్దేశిత సమయంలోగా పరిష్కారానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు. -
పౌరసరఫరాల శాఖలో భారీ దోపిడీ
రేషన్లో పేదలకు ఇచ్చే పంచదార, అంగన్వాడీలకు ఇచ్చే కందిపప్పు, నూనె.. ఏది చూసినా ప్యాకెట్కు 50-100 గ్రాములు తక్కువ బరువే. -
మహిళలకు రక్షణ కల్పిస్తాం.. రాష్ట్ర హోం మంత్రి అనిత
భూకబ్జాలు, దాడులు.. మహిళలపై అఘాయిత్యాలు, ఆడపిల్లల అపహరణలు జరక్కుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. -
ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూడండి
ఖరీఫ్లో రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూడాలని వ్యవసాయశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. -
రాష్ట్రాన్ని పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దుతాం: మంత్రి టీజీ భరత్
రాష్ట్రాన్ని పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దుతామని పరిశ్రమలు, వాణిజ్యం, ఆహారశుద్ధి శాఖల మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. -
హైదరాబాద్లో జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేత
హైదరాబాద్ లోటస్పాండ్లోని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటి ముందున్న అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు శనివారం కూల్చివేశారు. -
పదో తరగతి పరీక్ష పత్రాలు దగ్ధం
కర్నూలులోని బీ క్యాంపు బాలుర పాఠశాలలో శనివారం అనుమానాస్పద స్థితిలో జరిగిన అగ్ని ప్రమాదంలో పదో తరగతి పరీక్ష పత్రాలు దగ్ధమయ్యాయి. -
మాజీ ఏఏజీ పొన్నవోలుపై పోలీసులకు ఫిర్యాదు
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మాజీ అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డిపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని తెదేపా పరిశోధన, సమాచార కమిటీ సభ్యుడు తోపూరి గంగాధర్ మంగళగిరి పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. -
పాఠాలు చెప్పేవారు లేక నిట్ సీట్లలో కోత
రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఎంతో ప్రతిష్ఠాత్మకమైన జాతీయ విద్యా సంస్థ పరిస్థితి దారుణంగా తయారైంది. ఏపీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)కి పరిపాలన చేసేందుకు కనీసం డైరెక్టర్ కూడా లేకుండాపోయారు. -
కువైట్ నుంచి స్వగ్రామాలకు రాష్ట్రవాసుల మృతదేహాలు
కువైట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రాష్ట్రానికి చెందిన ముగ్గురి మృతదేహాలు శనివారం స్వగ్రామాలకు చేరుకున్నాయి. -
అమరావతి అమరవీరుల స్మారక స్తూపం కమిటీ ఏర్పాటు
ప్రజా రాజధాని అమరావతి ఉద్యమంలో మరణించిన అమరావతి అమరవీరుల స్మారక స్తూపం నిర్మించాలని అమరావతి బహుజన ఐకాస నిర్ణయించింది.