CM Jagan: సీఎం సభకు జనాల తరలింపునకు ఆదేశాలు
సీఎం సభ అంటేనే అధికారులు హడలిపోతున్నారు. జన సమీకరణకు వారిపై ఒత్తిడి పెరుగుతోంది. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి డ్వాక్రా మహిళలు, యానిమేటర్లు, ఆశా కార్యకర్తలు ఇలా అన్ని వర్గాల వారిని తరలించేందుకు అధికారులకు లక్ష్యాలు నిర్దేశిస్తున్నారు.
సిబ్బందిపై పెరుగుతున్న ఒత్తిడి
కాకినాడ కలెక్టరేట్, కొత్తపల్లి, న్యూస్టుడే: సీఎం సభ అంటేనే అధికారులు హడలిపోతున్నారు. జన సమీకరణకు వారిపై ఒత్తిడి పెరుగుతోంది. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి డ్వాక్రా మహిళలు, యానిమేటర్లు, ఆశా కార్యకర్తలు ఇలా అన్ని వర్గాల వారిని తరలించేందుకు అధికారులకు లక్ష్యాలు నిర్దేశిస్తున్నారు. వాట్సప్ సందేశాలను గ్రూపుల వారీగా చేరవేస్తున్నారు. ‘సీఎం సభ ఎక్కడో జరుగుతుంటే మమ్మల్ని ఎందుకు రమ్మంటున్నారు. అంత దూరం మేమెందుకు రావాలి’ అని డ్వాక్రా మహిళలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. కొంతమంది అయితే సభకు రాలేమని తేల్చి చెబుతున్నారు.
కనీసం లక్ష మంది మహిళలు: కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణ శివారు జగనన్న లేఅవుట్లో నిర్మించిన సామూహిక గృహాలను లబ్ధిదారులకు అందజేయడంతో పాటు గృహప్రవేశాల కార్యక్రమానికి ఈ నెల 12న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రానున్నారు. ఈ సభకు కనీసం లక్ష మంది డ్వాక్రా మహిళలను తరలించాలని ఉన్నతాధికారులు హుకుం జారీచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బీరాలు పలికి.. బేరానికొచ్చి!
వైకాపా విపక్షంలో ఉన్నప్పుడు ‘ప్రత్యేక హోదా’పై జగన్ చెలరేగిపోయారు. కేంద్రంపై రంకెలు వేశారు. ఉద్రేకపూరిత ప్రసంగాలతో ఊగిపోయారు. వైకాపా నాయకుల్ని, కార్యకర్తల్ని రెచ్చగొట్టి బంద్లు చేయించారు. -
ఆ దేవతే లేకపోతే..
ఈ ఐదేళ్ల పాలనలో జగన్ విధ్వంసకర నిర్ణయాలకు, అడ్డగోలు పనులకు హైకోర్టు కర్రుకాల్చి వాతపెట్టిన సందర్భాలు అనేకం. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలే చాలాసార్లు బాధితులకు రక్షణగా నిలిచాయి. -
ప్రజా రాజధాని ప్రాణం తీసిన ‘ప్రజాద్రోహి జగన్’
అయిదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. నిర్మాణం పూర్తయ్యి ఉంటే- రాష్ట్రాభివృద్ధికి అది ఆయువుపట్టు అయ్యేది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఆటపట్టుగా విరాజిల్లేది. -
ఈసీ అనుమతి లేదు
ప్రభుత్వ పథకాల నిధుల పంపిణీ విషయంలో ఈ నెల 9న సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై హైకోర్టు ధర్మాసనం శుక్రవారం అత్యవసరంగా విచారణ జరిపింది. -
జగన్ పన్నాగం పారలేదు
జగన్ పన్నాగం పారలేదు. ఆయన ఎత్తులకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ముకుతాడు వేసింది. ఓటర్లకు డబ్బులు పంచడమే కాకుండా, ప్రభుత్వ పథకాల ద్వారా పోలింగుకు ఒకటి, రెండు రోజుల ముందు రూ.14,165 కోట్లు పంచేసి ఎన్నికల్లో అనుచిత లబ్ధి పొందాలని జగన్ అండ్ కో రూపొందించిన పన్నాగం పటాపంచలైంది. -
పెద్దల మాట
-
కార్టూన్
-
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు