Kakinada: చల్లని సముద్రగర్భం దాచిన గత చిహ్నాలెన్నో!
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో నాలుగైదు రోజులుగా సముద్ర జలాలు చాలా దూరం వెనక్కి వెళ్తున్నాయి.
ఈనాడు, కాకినాడ: కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో నాలుగైదు రోజులుగా సముద్ర జలాలు చాలా దూరం వెనక్కి వెళ్తున్నాయి. దీంతో కడలి గర్భంలో కలిసిపోయిన కట్టడాలు బయటపడుతున్నాయి. మూడేళ్ల కిందట తుపాను సమయంలో ఇక్కడ కొన్ని ఇళ్లతోపాటు ఆలయాలు, ఇతర కట్టడాలు ముంపునకు గురయ్యాయి. శుక్రవారం జలాలు సుమారు 500 మీటర్లు వెనక్కి వెళ్లడంతో రామాలయ శిథిలాలు, వాడుక నీటిబావి కనిపించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ మళ్లీ గెలిస్తే సర్వనాశనమే
‘‘పెత్తందారీ, భూస్వామ్య, ఫ్యాక్షన్ మనస్తత్వం, హింసాత్మక నేపథ్యం, ప్రజల్ని మభ్యపెట్టే కొద్దిపాటి రాజకీయ తెలివితేటలు కలగలిసిన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి జగన్. రాష్ట్ర రాజకీయాల్లో ఒక రకమైన ఉగ్రవాదానికి, కులాలు, ప్రాంతాల వారీగా సమాజాన్ని చీల్చి రాజకీయ లబ్ధి పొందే కుట్రలకు ఆయన మారుపేరు. -
మద్యం దుకాణాల వద్ద బారులు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శనివారం సాయంత్రం నుంచి మద్యం దుకాణాలు మూసివేశారు. పోలింగ్ అయ్యే వరకు దుకాణాలు తెరవరు. రెండు రోజుల పాటు దుకాణాలు తెరవరని తెలిసి మద్యం ప్రియులు దుకాణాల వద్ద బారులు తీరారు. -
అంతర్వేది, వాడపల్లి క్షేత్రాల్లో భువనేశ్వరి పూజలు
తెదేపా అధినేత చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి, ఆమె సోదరి లోకేశ్వరి తదితరులు శనివారం అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి, కోనసీమ తిరుమల వాడపల్లిలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. -
జగన్ సభలకేనా బస్సులు.. ఓటేసే వారికి ఉండవా!
జగన్ సిద్ధం సభలకు వేల సంఖ్యలో బస్సులు సమకూర్చి స్వామిభక్తి చాటుకున్న ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు.. ఓటేసేందుకు సొంతూళ్లకు వచ్చే సామాన్య ప్రజలకు అవసరమైనన్ని బస్సులు ఏర్పాటు చేయకుండా వాళ్లచావు వాళ్లు చావని అనేలా వదిలేశారు. -
ప్రతిపక్షాలపై దాడులను నిలువరించాలి
పోలింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలే లక్ష్యంగా దాడులు పెరిగిపోతున్నాయని ఏపీ ఎలక్షన్ వాచ్ కన్వీనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. -
శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ రవీంద్రబాబు
తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ రవీంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు. -
సుపరిపాలన అందించే నేతను ఎన్నుకోవాలి
అరాచకానికి పరిష్కారం సుపరిపాలన.. దాన్ని అందిస్తూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపగలిగే దార్శనిక నేతను ఎన్నుకోవాలని ‘ఏపీ టుమారో’ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి ప్రజలకు పిలుపునిచ్చారు. -
దండనా ఆయనదే..
విశాఖలో ఎల్జీ పాలిమర్స్ విషవాయువు ప్రమాదంపై 60 ఏళ్ల వృద్ధురాలు పూందోట రంగనాయకమ్మ తన ఫేస్బుక్ పోస్టులో అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం కక్ష పూని ఆమెకు సీఐడీ నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచింది. -
ఇదీ సంగతి!
-
ఓటు పాశుపతాస్త్రం.. సక్రమంగా వినియోగించుకుందాం
ఓటు అమూల్యం.. ఆ హక్కును సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. మన దేశం, మన రాష్ట్రం, మన సమాజం, వ్యక్తిగత జీవితాలు బాగుపడాలన్నా, భవిష్యత్తు ఉజ్వలంగా మారాలన్నా మనం వేసే ఓటే కీలకం. ప్రస్తుతం మన రాష్ట్ర భవితను నిర్దేశించే అత్యంత కీలక ఎన్నికలు జరుగుతున్నవి. -
గుంతలు ప్రకృతి పుణ్యమట!
వర్షాల కారణంగా రోడ్లు పాడైతే ఏ ప్రభుత్వమైనా ఏం చేయాలి? మళ్లీ మరమ్మతులు చేసి బాగుచేయించాలి.. అలాకాకుండా ‘మేం రోడ్లు వేశాం.. కానీ వర్షాల వల్ల పాడయ్యాయి’ అని చేతులు దులుపుకొని.. నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తే? అలాంటి ప్రభుత్వాలను ఏమనాలి? ‘చేతగాని ప్రభుత్వాలు’ అనే కదా...! -
పెత్తందారు ఎవరు జగన్?
‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’... అంటే దొంగే తనను పట్టుకున్న పోలీసును దొంగ అని అరిచాడని అర్థం..! ఐదేళ్లుగా ముఖ్యమంత్రి జగన్ చేస్తోంది అదే..! అణువణువునా పెత్తందారీ, భూస్వామ్య, ఫ్యాక్షన్ లక్షణాలతో చెలరేగిపోతూ, పైగా ఇతరులపై పెత్తందారులని ముద్రవేస్తూ గొంతు చించుకోవడం ఆయనకే చెల్లింది..! ప్రజల్ని అమాయకుల్ని చేసి... -
పదే పదే పునాది రాళ్లు!
శంకుస్థాపనలే.. అభివృద్ధి లేదు.. ధ్వంస రచనే.. బడ్జెట్ కేటాయింపుల్లేవు.. ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షించే సత్తా లేదు.. అభివృద్ధిపై సమగ్ర ప్రణాళిక లేదు.. పనులు గతప్రభుత్వ హయాంలో మొదలయ్యాయా..? వాటి ఆనవాళ్లు లేకుండా చేయడమే..! మచిలీపట్నం... రామాయపట్నం... -
దారుణాలు ఆయనవే..
జగన్ అయిదేళ్ల పాలన వెనుదిరిగి చూస్తే ఏమున్నది గర్వకారణం? ఆయన పాలన మొత్తం ప్రజాపీడన పరాయణత్వం.. సామాన్య పౌరుడికీ స్వేచ్ఛ లేదు. సామాజిక మాధ్యమాల్లో స్పందించే వాక్ స్వాతంత్య్రం లేదు. ఆఖరికి మాజీ ముఖ్యమంత్రికీ, ఒక పార్టీ అధినేతగా ఉన్న లక్షల మంది ఆరాధ్య నటుడికీ జనాలను కలవనివ్వని వైకాపా పోలీసు గ్యాంగ్. -
ఐదేళ్ల పాలన.. 50 ఏళ్ల విధ్వంసం
విభజనకు గురైన రాష్ట్రం అడుగులు ముందుకేస్తోంది... ఆంధ్రుల దశాదిశా మార్చే రాజధాని నిర్మాణానికి రంగం సిద్ధమై ఉంది... విశాఖ, అనంతపురం వంటివి పారిశ్రామికాభివృద్ధిలో పెద్ద అంగలు వేస్తున్నాయి... ఈ దశలో ఒక్క ఛాన్స్ అంటూ జగన్ వచ్చారు... రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పురోగమింపజేసే అద్భుత అవకాశం... కానీ జగన్ విధ్వంసం... విద్వేషం... వంచనలతో భ్రష్ట పాలనకు తెరతీశారు.
తాజా వార్తలు (Latest News)
-
వికృత నేరాల రూపం.. కొడగు బాలిక కేసు కొత్తమలుపు
-
అమెరికాలో జలపాతంలో మునిగి ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
ముంబయిని ఓడించి.. ప్లేఆఫ్స్కు కోల్కతా
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (12/05/24)
-
ఖుషీ-జాన్వీకపూర్ల ఉత్సాహం.. చీరకట్టులో దివి హొయలు
-
భారతీయ విలువలు చూసి ఆశ్చర్యపోయా.. జపాన్ కంపెనీ సీఈఓ