YSRCP: దళితులంటే చులకనా?

తిరుపతిలో శనివారం మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా తదితరులు సిద్ధం సభలకు సంబంధించి మీడియా సమావేశం నిర్వహించారు.

Updated : 24 Mar 2024 07:42 IST

నారాయణవనం, న్యూస్‌టుడే: తిరుపతిలో శనివారం మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా తదితరులు సిద్ధం సభలకు సంబంధించి మీడియా సమావేశం నిర్వహించారు. అయితే సత్యవేడు వైకాపా అభ్యర్థి రాజేష్‌కు కుర్చీ లేకపోవడంతో ఆయన నిల్చోవాల్సి వచ్చింది. వైకాపాలో తమకు చిన్న చూపేనని, ఆ పార్టీలోని కొందరు దళిత నేతలు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని